సమస్యల పరిష్కారానికి సహకరించండి
ABN , First Publish Date - 2022-07-04T05:25:16+05:30 IST
డీఈఓ కార్యాలయంలో పెండింగులో ఉన్న వివిధ రకాల ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన సహాయ సంచాలకుడు మునీర్ఖానను ఎస్టీయూ నాయకులు కోరారు.
కడప(ఎడ్యుకేషన), జూలై 3 : డీఈఓ కార్యాలయంలో పెండింగులో ఉన్న వివిధ రకాల ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన సహాయ సంచాలకుడు మునీర్ఖానను ఎస్టీయూ నాయకులు కోరారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ నూతన సహాయ సంచాలకులుగా పదోన్నతిపై విచ్చేసిన మునీర్ఖాన డీఈఓ కార్యాలయంలో ఎస్టీయూ నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రమణారెడ్డి, జి.చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు, నోఅబ్జఓన సర్టిఫికెట్లు మంజూరులో జాప్యం తగదన్నారు.