AP News: మద్యం పాలసీ కొనసాగింపు

ABN , First Publish Date - 2022-10-01T02:21:32+05:30 IST

Amaravathi: ఏపీలో మద్యం పాలసీ కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్పెషల్ ఛీఫ్‌ సెక్రటరీ డాక్టర్ రజిత్ భార్గవ జీవో 662ను విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2,934 లిక్కర్ షాపులను యథాతధంగా మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు. 2023 సెప్టెంబర్ 30 వరకూ

AP News: మద్యం పాలసీ కొనసాగింపు

Amaravathi: ఏపీలో మద్యం పాలసీ కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్పెషల్ ఛీఫ్‌ సెక్రటరీ డాక్టర్ రజిత్ భార్గవ జీవో 662ను విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2,934 లిక్కర్ షాపులను యథాతధంగా మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు. 2023 సెప్టెంబర్ 30 వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాలు కొనసాగుతాయి.

Updated Date - 2022-10-01T02:21:32+05:30 IST