‘డబుల్’ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-08-15T09:20:45+05:30 IST
కవాడిగూడ డివిజన్ టి.అంజయ్యనగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్
చిక్కడపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కవాడిగూడ డివిజన్ టి.అంజయ్యనగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్ మేయర్ బొంతు రామ్మోహన్ను కలిసి శుక్రవారం విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల నుంచి లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు.