‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-08-15T09:20:45+05:30 IST

కవాడిగూడ డివిజన్‌ టి.అంజయ్యనగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కార్పొరేటర్‌ ముఠా పద్మానరేశ్‌

‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

చిక్కడపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కవాడిగూడ డివిజన్‌ టి.అంజయ్యనగర్‌లో  డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని  పూర్తి చేయాలని కార్పొరేటర్‌ ముఠా పద్మానరేశ్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను కలిసి శుక్రవారం విజ్ఞప్తి చేశారు.  మూడేళ్ల నుంచి లబ్ధిదారులు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు.

Updated Date - 2020-08-15T09:20:45+05:30 IST