నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2020-03-29T02:43:14+05:30 IST
నగరంలోని ఇరుకళలమ్మ సెంటర్ వద్ద పోలీసులు ముష్టియుద్ధానికి దిగారు. కానిస్టేబుల్ కుమారుడిని హెడ్ కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడు. తన కుమారుడినే..
నెల్లూరు: నగరంలోని ఇరుకళలమ్మ సెంటర్ వద్ద పోలీసులు ముష్టియుద్ధానికి దిగారు. కానిస్టేబుల్ కుమారుడిని హెడ్ కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడు. తన కుమారుడినే కొడతారా అంటూ తీవ్రస్థాయిలో దుర్బాషలాడుతూ హెడ్ కామిస్టేబుల్పై కానిస్టేబుల్ దాడికి దిగారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ కూడా కానిస్టేబుల్ పై దాడికి దిగారు. నడిరోడ్డులో వీరద్దరూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.