వైజాగ్ స్టీలుప్లాంట్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-02-19T17:45:09+05:30 IST
విశాఖ: వైజాగ్ స్టీలుఫ్లాంట్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సాదు సతీష్(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఏచ్చెర్ల గ్రామానికి చెందిన సతీష్ వైజాగ్ స్టీల్ ప్లాంటులో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.
విశాఖ: వైజాగ్ స్టీలుఫ్లాంట్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సాదు సతీష్(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఏచ్చెర్ల గ్రామానికి చెందిన సతీష్ వైజాగ్ స్టీల్ ప్లాంటులో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. నేడు ఆయన క్లాక్ నంబర్ 11 వద్ద రైఫిల్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.