ప్రజలను బీజేపీ నేతలు కించపరుస్తున్నారు: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-11-29T19:17:44+05:30 IST

ప్రజలను బీజేపీ నేతలు కించపరుస్తున్నారు: ఉత్తమ్

ప్రజలను బీజేపీ నేతలు కించపరుస్తున్నారు: ఉత్తమ్

హైదరాబాద్: హైదరాబాద్‌ ప్రజలను బీజేపీ నేతలు కించపరుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. యూపీలో మహిళలపై అత్యాచారం జరిగితే దిక్కులేదన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌కి కేంద్రం నిధులే ఇవ్వలేదన్నారు. వ్యాక్సిన్‌ చూడటానికి వచ్చినట్టు మోదీ డ్రామా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-11-29T19:17:44+05:30 IST