ప్రజలను బీజేపీ నేతలు కించపరుస్తున్నారు: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-11-29T19:17:44+05:30 IST
ప్రజలను బీజేపీ నేతలు కించపరుస్తున్నారు: ఉత్తమ్
హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలను బీజేపీ నేతలు కించపరుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. యూపీలో మహిళలపై అత్యాచారం జరిగితే దిక్కులేదన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్కి కేంద్రం నిధులే ఇవ్వలేదన్నారు. వ్యాక్సిన్ చూడటానికి వచ్చినట్టు మోదీ డ్రామా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.