ధాన్యం కొనుగోలుపై 18న కాంగ్రెస్ ర్యాలీ

ABN , First Publish Date - 2021-11-18T01:49:38+05:30 IST

రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాని డిమాండ్ చేస్తూ

ధాన్యం కొనుగోలుపై 18న కాంగ్రెస్ ర్యాలీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించనుంది. గురువారం రోజున ఉదయం 11గంటలకు పబ్లిన్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.



Updated Date - 2021-11-18T01:49:38+05:30 IST