కాంగ్రెస్ నేతల కాళేశ్వరం పర్యటన ఉద్రిక్తం
ABN , First Publish Date - 2022-08-18T07:39:13+05:30 IST
కాంగ్రెస్ నేతల కాళేశ్వరం ప్రాజెక్టు సం దర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
భట్టి నేతృత్వంలో ప్రాజెక్టు సందర్శనకు నేతలు
భూపాలపల్లిలో అడ్డుకున్న పోలీసులు.. అరెస్టు
పోలీసుల తోపులాటలో భట్టికి స్వల్ప అస్వస్థత
ప్రాజెక్టు కట్టేటప్పుడు బస్సుల్లో తీసుకెళ్లారు
ఇప్పుడు అవినీతి బయటపడుతుందనే అడ్డుకున్నారు: భట్టి
ప్రాజెక్టుల సందర్శనకు ఏర్పాట్లు చేయాలి
లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం: రేవంత్ రెడ్డి