డీఎస్సీ నిర్వహించరని తేలిపోయింది: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-06-20T22:26:56+05:30 IST

డీఎస్సీ నిర్వహించరని తేలిపోయింది: తులసిరెడ్డి

డీఎస్సీ నిర్వహించరని తేలిపోయింది: తులసిరెడ్డి

అమరావతి: జగన్‌ ఎన్నికల హామీలను విస్మరించారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. 6లక్షల756 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించుకున్నారని చెప్పారు. రెండేళ్లలో 11,359 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఈ ఏడాది డీఎస్సీ నిర్వహించరని తేలిపోయిందన్నారు. 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేసేలా మళ్లీ జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలన్నారు. 

Updated Date - 2021-06-20T22:26:56+05:30 IST