బీజేపీ స్పష్టత ఇవ్వాలి: శైలజానాథ్, కాంగ్రెస్ అధ్యక్షుడు
ABN , First Publish Date - 2020-07-05T09:13:35+05:30 IST
అమరావతి అక్కడే ఉంటుందని బీజేపీ నేతలు స్పష్టంగా చెప్పాలి. వారు తలో రకంగా మాట్లాడటం సరికాదు. రాష్ట్ర పరిధిలో ఉందని జీవీఎల్ అంటారు. ఇంకా అసెంబ్లీలో తీర్మానం కాలేదని కిషన్రెడ్డి చెబుతారు.
అమరావతి అక్కడే ఉంటుందని బీజేపీ నేతలు స్పష్టంగా చెప్పాలి. వారు తలో రకంగా మాట్లాడటం సరికాదు. రాష్ట్ర పరిధిలో ఉందని జీవీఎల్ అంటారు. ఇంకా అసెంబ్లీలో తీర్మానం కాలేదని కిషన్రెడ్డి చెబుతారు. రాజధాని తరలింపు విషయంలో ఉద్యోగులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు.