జగన్‌తో సీఎం కేసీఆర్‌ లాలూచీ పడ్డారా?: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-06-23T22:57:36+05:30 IST

జగన్‌తో సీఎం కేసీఆర్‌ లాలూచీ పడ్డారా?: జీవన్‌రెడ్డి

జగన్‌తో సీఎం కేసీఆర్‌ లాలూచీ పడ్డారా?: జీవన్‌రెడ్డి

కరీంనగర్‌: కేసీఆర్ టీఎంసీ నీటి కోసం లాలూచీ పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే జగన్ 4 టీఎంసీల నీళ్లు దోచుకెళ్తున్నాడన్నారు. కృష్ణా నదీపై ఆధారపడే తెలంగాణ జిల్లాలు ఎండిపోతాయని పేర్కొన్నారు. జగన్‌తో సీఎం కేసీఆర్‌ లాలూచీ పడ్డారా? లేక కమీషన్ల కక్కుర్తికి పాల్పడ్డారా.. సమాధానం చెప్పాలన్నారు. 

Updated Date - 2021-06-23T22:57:36+05:30 IST