ప్రియాంక ‘లంగర్‌’ భోజనం

ABN , First Publish Date - 2021-02-28T09:36:50+05:30 IST

వారాణసీలో రవిదాస్‌ మందిరంలో శనివారం సంత్‌ రవిదాస్‌ 644వ జయంతి వేడుకలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

ప్రియాంక ‘లంగర్‌’ భోజనం

వారాణసీలో రవిదాస్‌ మందిరంలో శనివారం సంత్‌ రవిదాస్‌ 644వ జయంతి వేడుకలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. భక్తులతో కలిసి ‘లంగర్‌’ (ఉచిత) భోజనం చేశారు. 

Updated Date - 2021-02-28T09:36:50+05:30 IST