Telangana: అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం

ABN , First Publish Date - 2021-11-17T17:08:53+05:30 IST

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురైంది.

Telangana: అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి  వెంకట్‌రాంరెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసే క్రమంలో ఎల్పీ ముందు మీడియాకు అనుమతించేందుకు అసెంబ్లీ సిబ్బంది నిరాకరించారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ కార్యాలయంలోనే సమావేశమయ్యారు. 

Updated Date - 2021-11-17T17:08:53+05:30 IST