ఏపీ శాసనమండలిలో గందరగోళం
ABN , First Publish Date - 2022-03-22T21:29:38+05:30 IST
ఏపీ శాసనమండలిలో గందరగోళం ఏర్పడింది. సీపీఎస్
అమరావతి: ఏపీ శాసనమండలిలో గందరగోళం ఏర్పడింది. సీపీఎస్ రద్దుపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చరాు. అలాగే కల్తీసారాపై టీడీపీ సభ్యులు కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే రెండు తీర్మానాలను మండలి చైర్మన్ తిరస్కరించారు. టీటీడీతో పాటు మరికొన్ని బిల్లులను మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సభ ఆర్డర్లో లేకుండా బిల్లులు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ బిల్లు ప్రతులను టీడీపీ ఎమ్మెల్సీలు చించివేశారు.