విద్యుత్ బిల్లులపై ఆందోళన
ABN , First Publish Date - 2020-06-07T11:07:22+05:30 IST
విద్యుత్ బిల్లులపై శనివారం తాంసి గ్రామస్తులు ఆందోళ నకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేలకు వేలు బిల్లులు వస్తున్నాయన్నారు.
తాంసి, జూన్ 6: విద్యుత్ బిల్లులపై శనివారం తాంసి గ్రామస్తులు ఆందోళ నకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేలకు వేలు బిల్లులు వస్తున్నాయన్నారు. విద్యుత్ బిల్లులు వసూలు కోసం వచ్చిన అధికారులను ఈ విషయంపై నిలదీశారు. గ్రామసు ్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక వెనుతిరిగి వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బిల్లులను సవరించాలని, లేని పక్షంలో ఆం దోళన ఉధృతం చేస్తామని తెలిపారు.