సజ్జలపై స్పీకర్కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-03-02T09:23:44+05:30 IST
సజ్జలపై స్పీకర్కు ఫిర్యాదు
తన హక్కులకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్వయంగా కలవలేకపోయానని, ఆయన వచ్చాక కలిసి పరిస్థితులన్నీ వివరిస్తానన్నారు.