AP News: ఎంపీ గోరంట్ల వ్యవహారంపై సీబీఐకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-08-16T22:52:46+05:30 IST

Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) వ్యవహారంపై హైకోర్టు (High Court) న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సీబీఐ (CBI)కు

AP News: ఎంపీ గోరంట్ల వ్యవహారంపై సీబీఐకు ఫిర్యాదు

Amaravathi: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) వ్యవహారంపై హైకోర్టు (High Court) న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సీబీఐ (CBI)కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును చెన్నై జాయింట్‌ డైరెక్టర్ కార్యాలయానికి ఆయన ఈ మెయిల్ చేశారు. ఫిర్యాదుతో పాటు మాధవ్‌ వీడియో క్లిప్పింగ్స్‌ను కూడా జతపరిచారు. మాధవ్ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య విద్వేషాలు రొచ్చగొట్టేలా ఉన్నాయని, మాధవ్‌పై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని లాయర్ లక్ష్మీనారాయణ ఫిర్యాదులో కోరారు. 

Updated Date - 2022-08-16T22:52:46+05:30 IST