Compensation : ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-07-29T23:12:52+05:30 IST

Hyderabad: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రైతులకు అపారనష్టాన్ని కలిగిస్తున్నాయి. చాలా జిల్లాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. వర్షాల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు

Compensation : ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలి: రేవంత్ రెడ్డి

Hyderabad: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రైతులకు అపారనష్టాన్ని కలిగిస్తున్నాయి. చాలా జిల్లాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. వర్షాల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించారు. రైతుల కష్టం వరద పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనా వేయాలన్న సృహ కూడా కేసీఆర్ సర్కార్కు లేదని విమర్శించారు. ఢిల్లీలో కేసీఆర్ ఏ రాచకార్యాలు వెలగబెడుతున్నాడని ప్రశ్నించారు. నష్టం అంచనాకు తక్షణం క్షేత్రస్థాయికి బృందాలను పంపాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-29T23:12:52+05:30 IST