నిబంధనలు అతిక్రమిస్తున్న చాలా కంపెనీలు

ABN , First Publish Date - 2020-03-27T17:57:05+05:30 IST

నగరంలోని ఐడీఏబొల్లారంలో చాలా కంపెనీలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించేకోవడంలేదు.

నిబంధనలు అతిక్రమిస్తున్న చాలా కంపెనీలు

హైదరాబాద్: నగరంలోని ఐడీఏబొల్లారంలో చాలా కంపెనీలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించేకోవడంలేదు. లాక్‌డౌన్‌లో రహస్యంగా కంపెనీలు నడుస్తున్నాయి. ఓ కంపెనీలో పనిచేసేందుకు 300 మంది ఆటోల్లో వెళుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. అయినా పట్టించుకోకుండా కంపెనీలు పని చేసేందుకు వెళ్లారు. దీంతో లాక్‌డౌన్‌లో నడుస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2020-03-27T17:57:05+05:30 IST