వాణిజ్య పద్మాలు

ABN , First Publish Date - 2021-01-26T07:05:56+05:30 IST

ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వాణిజ్య, పారిశ్రామిక రంగం నుంచి ఐదుగురికి ఈ అవార్డులు లభించాయి. పంటల సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ యూపీఎల్‌

వాణిజ్య పద్మాలు

రజినీకాంత్‌ దేవిదాస్‌ ష్రాఫ్‌కు పద్మభూషణ్‌ 

నలుగురికి పద్మశ్రీ.. అందులో ఇద్దరు మహిళలు 


న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వాణిజ్య, పారిశ్రామిక రంగం నుంచి ఐదుగురికి ఈ అవార్డులు లభించాయి. పంటల సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ యూపీఎల్‌ చైర్మన్‌, ఎండీ రజినీకాంత్‌ దేవీదాస్‌ ష్రాఫ్‌కు పద్మభూషణ్‌ దక్కింది. బెక్టర్‌ ఫుడ్స్‌ వ్యవస్థాపకురాలు రజినీ బెక్టర్‌, లిజ్జత్‌ పాపడ్‌ వ్యవస్థాపకురాలు జశ్వంతీబెన్‌ జమునాదాస్‌ పోపట్‌, శాంతి గేర్స్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు స్వర్గీయ పీ సుబ్రమణియన్‌, జోహో ఫౌండర్‌, సీఈఓ శ్రీధర్‌ వెంబుకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.


రజినీకాంత్‌ దేవీదాస్‌ ష్రాఫ్‌


రజినీ బెక్టర్‌





జశ్వంతీబెన్‌ పోపట్‌


పీ సుబ్రమణియన్‌


 శ్రీధర్‌ వెంబు

Updated Date - 2021-01-26T07:05:56+05:30 IST