పొలాల్లోకి వచ్చి పరిశీలించండి: సీపీ
ABN , First Publish Date - 2020-11-30T09:30:23+05:30 IST
‘‘సీఎం జగన్మోహన్రెడ్డి హెలీకాఫ్టర్లో గాలిలో పర్యటించకుండా పొలాల్లోకి వచ్చి వాస్తవ పరిస్థితులను గమనించా లి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’’
ఏలూరు రూరల్, నవంబరు 29: ‘‘సీఎం జగన్మోహన్రెడ్డి హెలీకాఫ్టర్లో గాలిలో పర్యటించకుండా పొలాల్లోకి వచ్చి వాస్తవ పరిస్థితులను గమనించా లి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలో పొలాలను ఆదివారం పరిశీలించారు.