మల్లికార్జునన గర్కాలనీ నూతన కమిటీ
ABN , First Publish Date - 2022-08-10T05:17:30+05:30 IST
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జుననగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు.
వనస్థలిపురం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వనస్థలిపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జుననగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ యాళ్ల ప్రేమ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా నిరంజన్, ఉపాధ్యక్షుడిగా కె.సాయిచరణ్, సహాయ కార్యదర్శిగా జి.రాజేందర్రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎండీ మహమూద్, సాంస్కృతిక కార్యదర్శిగా జె.అంజయ్య, కోశాధికారిగా ఎండీ షరీఫ్, సలహాదారులుగా వేణుగోపాల్రావు, జి.వెంకట్రెడ్డి, జి.వెంకటేశ్వర్లు, ఎండీ యూసఫ్, ఎం.ప్రభాకర్రావు, కార్యవర్గ సభ్యులుగా డి.వీరారెడ్డి, కె.వెంకటేశ్వర్లు, ఎండీ ముస్తఫా, జితేందర్రెడ్డి, ఎండీ నజీర్, ఎ.స్వామిరెడ్డి, పి.వెంకటే్షగౌడ్, కె.ఎల్లయ్యగౌడ్ ఎన్నికయ్యారు.