రైతువేదిక కోసం స్థల సేకరణ

ABN , First Publish Date - 2020-07-03T11:21:13+05:30 IST

మండలంలోని మూలమల్లలో రైతువేదిక భవన నిర్మా ణానికి ప్రభుత్వ స్థలం గుర్తించినట్లు తహసీల్దార్‌ మోహన్‌ గురువారం విలే కర్లకు తెలిపారు.

రైతువేదిక కోసం  స్థల సేకరణ

ఆత్మకూర్‌, జూలై 2: మండలంలోని మూలమల్లలో రైతువేదిక భవన నిర్మా ణానికి ప్రభుత్వ స్థలం గుర్తించినట్లు తహసీల్దార్‌  మోహన్‌ గురువారం విలే కర్లకు తెలిపారు.   ఎడమ కాలువ పరిధిలో 289 సర్వే నెంబర్‌లో 24 గుంటల భూమిని సేకరించి స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి జగదీష్‌కు భూమి పత్రా లు అందించామన్నారు.  సర్పంచ్‌ ప్రశాంతి, ఎంపీటీసీ శ్యామల, ఉప సర్పంచ్‌ రంగారెడ్డి, ఏఈవో మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-03T11:21:13+05:30 IST