రాష్ట్ర ప్రజలకు రక్షాంబంధన్ శుభాకాంక్షలు : సీఎం జగన్

ABN , First Publish Date - 2021-08-22T13:23:16+05:30 IST

రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రక్షాంబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. "మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు

రాష్ట్ర ప్రజలకు రక్షాంబంధన్ శుభాకాంక్షలు : సీఎం జగన్

అమరావతి: రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రక్షాంబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. "మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. కాగా, మహిళలు, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా, విద్యా, ఉద్యోగాలపరంగా అనేకమైన చర్యలు తీసుకుంటున్నాం" అని జగన్ తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే ‘రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు.

Updated Date - 2021-08-22T13:23:16+05:30 IST