Yadadri పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-10-19T18:20:58+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ బేగం పేట ఎయిర్పోర్టు నుండి యాదాద్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్టు నుండి యాదాద్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు యాదాద్రి నుండి సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.