Yadadri పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-10-19T18:20:58+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ బేగం పేట ఎయిర్‌పోర్టు నుండి యాదాద్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

Yadadri పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి యాదాద్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ ఉన్నారు.  సాయంత్రం 4 గంటలకు యాదాద్రి నుండి సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-10-19T18:20:58+05:30 IST