స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు
ABN , First Publish Date - 2021-11-20T21:15:41+05:30 IST
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు పువ్వాడ, వేముల, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల, జగదీష్రెడ్డి, తదితర నేతలు హాజరయ్యారు.
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు పువ్వాడ, వేముల, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల, జగదీష్రెడ్డి, తదితర నేతలు హాజరయ్యారు. ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే ఇప్పటివరకు కొనసాగిన ఎమ్మెల్సీల పనితీరుపై చర్చించారు.