కేంద్రం గెజిట్పై సీఎం కేసీఆర్ సమీక్ష
ABN , First Publish Date - 2021-07-17T01:32:59+05:30 IST
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం జారీ చేసిన గెజిట్పై సీఎం కేసీఆర్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం జారీ చేసిన గెజిట్పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఉన్నతాధికారులు, ఈఎన్సీ, అడ్వకేట్ జనరల్, ఏఏజీతో కేసీఆర్ భేటీ అయ్యారు.