నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని సీఎం అదేశం
ABN , First Publish Date - 2021-12-30T01:25:15+05:30 IST
నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 31న మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి, జగదీష్రెడ్డిల జిల్లాలో పర్యటించనున్నారు.
హైదరాబాద్: నల్గొండ పట్టణాభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 31న మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి, జగదీష్రెడ్డిల జిల్లాలో పర్యటించనున్నారు. ఐటీ హబ్కు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. పానగల్ రిజర్వాయర్ను ట్యాంక్ బండ్, శిల్ప కళాతోరణం ప్రణాళికల రూపకల్పన చేయనున్నారు. నూతన డిగ్రీ కాలేజీ భవనం ఏర్పాటుకు ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే రోడ్ల వెడల్పు నూతన టౌన్ టౌన్ హాల్ నిర్మాణం చేపట్టనున్నారు.