TS News: కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సెటైర్లు

ABN , First Publish Date - 2022-07-31T21:34:42+05:30 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR) పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) సెటైర్లు విసిరారు.

TS News: కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సెటైర్లు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR) పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) సెటైర్లు విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఒక్క రోజు కూడా కేసీఆర్ సచివాలయానికి రాలేదని విమర్శించారు. 20 రోజులు ఫామ్‌ హౌస్‌.. 10 రోజులు ఇంట్లో ఉంటారని తప్పుబట్టారు. గతంలో రిమోట్‌ కంట్రోల్‌ ప్రధాని ఉండేవారని, 8 ఏళ్లుగా ప్రధాని మోదీ (Prime Minister Modi) ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని గుర్తుచేశారు. జాతీయ జెండాకు ప్రాణం పోసింది కృష్ణాజిల్లేనని కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-07-31T21:34:42+05:30 IST