live సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్

ABN , First Publish Date - 2020-03-27T22:01:20+05:30 IST

కరోనా వైరస్ ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు.

live సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 59 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేసీఆర్ తెలిపారు. మరో 25 వేల మంది క్వారంటైన్లలో ఉన్నారని చెప్పారు. డాక్టర్లు, ఇతర సిబ్బందితో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-27T22:01:20+05:30 IST