త్వరలోనే దళితబంధు నిధులు విడుదల: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-12-18T23:09:13+05:30 IST
త్వరలోనే దళితబంధు నిధులను విడుదల చేస్తామని
హైదరాబాద్: త్వరలోనే దళితబంధు నిధులను విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళితబంధుపై అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్నారు. తెలంగాణలో దళిత సమాజం తలెత్తుకునేలా ఉండాలన్నారు. దళితబంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. హుజురాబాద్తో పాటు మరో 4 మండలాలలో దళితబంధును అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.