గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా బోనాలు: కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-07-11T00:34:01+05:30 IST

బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌

గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా బోనాలు: కేసీఆర్‌

హైదరాబాద్‌: బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా బోనాలు నిలుస్తాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-11T00:34:01+05:30 IST