తెలంగాణ రైతులను అవమానించేలా గోయల్ వ్యాఖ్యలు: కేసీఆర్

ABN , First Publish Date - 2022-07-11T00:39:32+05:30 IST

తెలంగాణ రైతులను అవమానించేలా పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు

తెలంగాణ రైతులను అవమానించేలా గోయల్ వ్యాఖ్యలు: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రైతులను అవమానించేలా పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.తెలంగాణ రైతులను నూకలు తినమంటారా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పంటలకు సంబంధించి కేంద్రానికి విధానం ఏమైనా ఉందా?అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.ఎంతోమంది రాక్షసులు పోయారు. మీరు అంతకంటే గొప్పవాళ్లా?వాణిజ్య, వ్యవసాయశాఖలకు సమన్వయం లేదని వాళ్లు చెబుతున్నారు.ప్రముఖ విలేకరులను నక్సలైట్లుగా చిత్రీకరిస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.ఏక్‌నాథ్‌షిండేలను సృష్టిస్తామని బహిరంగంగా చెబుతారా? కోర్టులు, జర్నలిస్టులు, ప్రభుత్వాలు అంటే గౌరవం లేదని కేసీఆర్ అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి ఓ పాలసీ అంటూ ఏమీ లేదని సీఎం స్పష్టం చేశారు. 



Updated Date - 2022-07-11T00:39:32+05:30 IST