ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం జగన్
ABN , First Publish Date - 2022-04-16T16:36:10+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు.
కర్నూలు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎంకు కర్నూల్ రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన స్వాగతం పలికారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి కర్నూలుకు బయలుదేరారు.