నేటి నుంచి వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2021-09-29T13:55:07+05:30 IST

నేటి నుంచి వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

నేటి నుంచి వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ సమీక్ష

అమరావతి: నేటి నుంచి వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రోజుకు 8 మంది ఎంపీలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్క ఎంపితో వన్ టు వన్ భేటీ కానున్నారు. పార్లమెంట్ పరిధిలో పరిస్థితులు, ఎమ్మెల్యేలు పనితీరుపై సీఎం ఫీడ్ బాక్ తీసుకోనున్నారు. మంత్రివర్గ మార్పులపై కూడా ఎంపీలతో జగన్ చర్చించనున్నారు.

Updated Date - 2021-09-29T13:55:07+05:30 IST