సర్వే రాళ్లపై జగన్ బొమ్మను తొలగించిన అధికారులు

ABN , First Publish Date - 2020-10-23T04:16:49+05:30 IST

సర్వే రాళ్లపై సీఎం జగన్ బొమ్మను అధికారులు తొలగించారు. సీఎంతో సమీక్షలో ఒంగోలు గ్రానైట్ రాళ్ల అంశాన్ని పక్కన పెట్టారు. జగ్గయ్యపేట రాళ్లను తెప్పించి సీఎంకు చూపించారు. అయితే రాళ్లపై ...

సర్వే రాళ్లపై జగన్ బొమ్మను తొలగించిన అధికారులు

అమరావతి: సర్వే రాళ్లపై సీఎం జగన్ బొమ్మను అధికారులు తొలగించారు. సీఎంతో సమీక్షలో ఒంగోలు గ్రానైట్ రాళ్ల అంశాన్ని పక్కన పెట్టారు. జగ్గయ్యపేట రాళ్లను తెప్పించి సీఎంకు చూపించారు. అయితే రాళ్లపై సీఎం బొమ్మ చెక్కిన వైనాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బహిర్గతం చేసింది. సీఎం సమీక్షకు అసలు ఆ రాళ్లను కూడా అధికారులు తీసుకెళ్లలేదు.

Updated Date - 2020-10-23T04:16:49+05:30 IST