వైద్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2022-02-04T00:21:51+05:30 IST
కరోనా కట్టడి, వ్యాక్సినేషన్పై అధికారులతో సీఎం జగన్
అమరావతి: కరోనా కట్టడి, వ్యాక్సినేషన్పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని అధికారలును జగన్ ఆదేశించారు.