వైద్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-02-04T00:21:51+05:30 IST

కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై అధికారులతో సీఎం జగన్‌

వైద్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని అధికారలును జగన్‌ ఆదేశించారు. 

Updated Date - 2022-02-04T00:21:51+05:30 IST