వరద సహాయక చర్యలపై CM JAGAN సమీక్ష
ABN , First Publish Date - 2022-07-16T01:43:33+05:30 IST
వరద సహాయక చర్యలపై సీఎం జగన్ (CM JAGAN) సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: వరద సహాయక చర్యలపై సీఎం జగన్ (CM JAGAN) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరద ముంపు జిల్లాలకు అధికారులను ప్రభుత్వం నియమించింది. ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది. అల్లూరి జిల్లాకు కార్తికేయ మిశ్రా, ఏలూరు జిల్లాకు భాస్కర్, అంబేద్కర్ జిల్లాకు ప్రవీణ్కుమార్, తూ.గో.జిల్లాకు అరుణ్కుమార్, పశ్చిమగోదావరి జిల్లాకు ప్రవీణ్కుమార్లను ప్రభుత్వం నియమించింది.