కాసేపట్లో గవర్నర్తో సీఎం జగన్ భేటీ
ABN , First Publish Date - 2022-04-06T23:31:11+05:30 IST
కాసేపట్లో గవర్నర్తో సీఎం జగన్ భేటీ
అమరావతి: కాసేపట్లో గవర్నర్తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ నెల 11న ఏపీ కేబినెట్ విస్తరణ జరుగనుంది. ఈ నేపథ్యంలో వెలగపూడి సచివాలయం వద్ద నిర్వహించనున్న కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి రావాల్సిందిగా గవర్నర్ను సీఎం ఆహ్వానించనున్నారు. అలాగే మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చించనున్నారు. ఢిల్లీ టూర్ విషయాలను గవర్నర్కు జగన్ వివరించనున్నారు.