పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై ముగిసిన సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2021-12-17T19:50:06+05:30 IST
పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
అమరావతి : పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్ సమీక్ష ముగిసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చల వివరాలను జగన్కు బుగ్గన వివరించారు. ఫిటిమెంట్ ఎంత శాతం ఇవ్వాలనే అంశంపై సీఎం చర్చించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల మరోమారు చర్చించే అవకాశం ఉంది.