ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

ABN , First Publish Date - 2021-04-13T20:37:59+05:30 IST

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం

ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌ పాల్గొన్నారు. శ్రీ ప్లవనామ సంవత్సరం పంచాంగాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు , పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T20:37:59+05:30 IST