జూన్ 30లోగా కారుణ్య నియామకాలు: సీఎం జగన్

ABN , First Publish Date - 2022-02-02T23:24:28+05:30 IST

జూన్ 30లోగా కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని అధికారులను

జూన్ 30లోగా కారుణ్య నియామకాలు: సీఎం జగన్

అమరావతి: జూన్ 30లోగా కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామన్నారు. జులై 1 నాటికి ఉద్యోగులకు కొత్త జీతాలు అందాలన్నారు. కారుణ్య నియామకాలు జరపాలని చెప్పామని సీఎం అన్నారు. ఉద్యోగుల సర్వీస్‌ను 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. ఈ నెలాఖరు కల్లా ఖాళీలు భర్తీ కావాలని సీఎం ఆదేశించారు. వ్యాక్సినేషన్‌లో అధికారుల పనితీరు అభినందనీయమని జగన్ అన్నారు. 


Updated Date - 2022-02-02T23:24:28+05:30 IST