బోర్ల కింద వరి వద్దు: జగన్‌

ABN , First Publish Date - 2021-12-07T01:43:51+05:30 IST

రాష్ట్రంలోని రైతులు బోర్ల కింద వరి పంట వేయొద్దని

బోర్ల కింద వరి వద్దు: జగన్‌

అమరావతి: రాష్ట్రంలోని రైతులు బోర్ల కింద వరి పంట వేయొద్దని సీఎం జగన్‌ కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై జగన్‌ సమీక్ష జరిపారు. బోర్ల దగ్గర ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మిల్లెట్స్‌ పంటలపై ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. 



Updated Date - 2021-12-07T01:43:51+05:30 IST