అది చేస్తాం.. ఇది చేస్తామన్నారు.. ఇప్పుడు తీరా..!

ABN , First Publish Date - 2022-01-09T23:57:16+05:30 IST

ఇంతన్నారు.. అంతన్నారు.. అధికారంలోకి వస్తే ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని అన్నారు. ఇప్పుడు తీరా పేదలకు జగన్ సర్కార్ కనీసం పట్టించుకోవడంలేదు..

అది చేస్తాం.. ఇది చేస్తామన్నారు.. ఇప్పుడు తీరా..!

ఇంతన్నారు.. అంతన్నారు.. అధికారంలోకి వస్తే ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని అన్నారు. ఇప్పుడు తీరా పేదలను జగన్ సర్కార్ కనీసం పట్టించుకోవడంలేదు. ఈబీసీ నేస్తం పేరుతో మరోసారి పేదలకు అన్యాయం చేస్తోంది. 


ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థికంగా వెనుకబడిన 45 సంవత్సరాలు దాటిన కాపు మినహా ఓసీ మహిళలకు ఏటా రూ. 15 వేలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి రూ.600 నుంచి 650 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సోమవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఆర్భాటంగా ప్రారంభించాలని అనుకున్నారు. భారీ బహిరంగ సభకు సైతం ఏర్పాట్లు చేశారు. అయినా ఈ పథకాన్ని వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. 



Updated Date - 2022-01-09T23:57:16+05:30 IST