సీఎం జగన్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

ABN , First Publish Date - 2020-09-24T14:49:19+05:30 IST

సీఎం జగన్ మోహన్‌రెడ్డి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

సీఎం జగన్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

అమరావతి: సీఎం జగన్ మోహన్‌రెడ్డి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తిరుమల పర్యటన ముగిసిన అనంతరం ఉదయం 10 గంటలకు  తిరుమల  నుండి నేరుగా హైదరాబాద్‌కు సీఎం వెళ్లనున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి  నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని... అక్కడి ఉదయం 11:20 గంటకలకు నగరంలోని  కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైస్ భారతి తండ్రిని సీఎం జగన్ పరామర్శించనున్నారు. తిరిగి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 గంటలకు జగన్ గన్నవరం రానున్నారు. 

Updated Date - 2020-09-24T14:49:19+05:30 IST