నేడు కోవిడ్19పై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2020-08-07T14:00:04+05:30 IST

నేడు కోవిడ్19పై సీఎం జగన్ సమీక్ష

నేడు కోవిడ్19పై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ 19 విజృంభణపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.  డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 

Updated Date - 2020-08-07T14:00:04+05:30 IST