నాడు-నేడుపై ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2020-07-06T16:18:14+05:30 IST

నాడు-నేడుపై ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సమీక్ష

నాడు-నేడుపై ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సమీక్ష

అమరావతి: విద్యాశాఖలో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఉదయం 11 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పాఠశాల భవనాలకు రంగులు వేసే అశంపై సీఎం చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30గంటలకు ఎల్జీపాలిమర్స్ ఘటనపై నియమించిన హైలెవల్ కమిటీ అధ్యయన నివేదికను సీఎంకు  ఇవ్వనుంది. దానిపై సీఎం జగన్ చర్చించనున్నారు. 

Updated Date - 2020-07-06T16:18:14+05:30 IST