TS News: దళితుల సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారు : ఎమ్మెల్యే రాజయ్య

ABN , First Publish Date - 2022-09-29T22:26:47+05:30 IST

Hanumakonda: దళితుల అభ్యున్నతి గురించి ఏ పార్టీ పట్టించుకోలేదని స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గ ఎమ్మెల్యే టి.రాజయ్య (Rajaiah) అన్నారు. దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ (CM KCR)కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.1లక్ష 70వేల కోట్లు దళితబంధుకు ఖర్చు చేయనున్నామని, దళితబంధు నిధులు ఇంకా రూ.4 వేల కోట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు.దళితుల తలరాతలు మారుతుం

TS News: దళితుల సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారు : ఎమ్మెల్యే రాజయ్య

Hanumakonda: దళితుల అభ్యున్నతి గురించి ఏ పార్టీ పట్టించుకోలేదని స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గ ఎమ్మెల్యే టి.రాజయ్య (Rajaiah) అన్నారు. దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ (CM KCR)కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.1లక్ష 70వేల కోట్లు దళితబంధుకు ఖర్చు చేయనున్నామని, దళితబంధు నిధులు ఇంకా రూ.4 వేల కోట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు.దళితుల తలరాతలు మారుతుంటే బీజేపీ ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. 

Updated Date - 2022-09-29T22:26:47+05:30 IST