25 నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

ABN , First Publish Date - 2022-03-19T00:20:10+05:30 IST

25 నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

25 నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

హైదరాబాద్‌: ఈ నెల 25 నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. త్వరలోనే రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని భట్టి తెలిపారు. బీజేపీ నేతలవి చిల్లర మాటలు, రఘునందన్‌ మాదిరి తాను పార్టీలు మారలేదని, భట్టి అంటే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటే భట్టి అని అన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అందరితో మాట్లాడే బాధ్యత తానే తీసుకుంటానని భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ పదవి ఇచ్చినప్పుడే రాష్ట్రమంతా తిరగమని చెప్పారని భట్టి అన్నారు.

Updated Date - 2022-03-19T00:20:10+05:30 IST