మా గొంతు నొక్కారు: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2021-10-09T00:26:04+05:30 IST

అసెంబ్లీలో సరైన సమయం ఇవ్వకుండా తమ గొంతు నొక్కారని ప్రభుత్వంపై

మా గొంతు నొక్కారు: భట్టి విక్రమార్క

హైదరాబాద్: అసెంబ్లీలో సరైన సమయం ఇవ్వకుండా తమ గొంతు నొక్కారని ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో అనేక అంశాలు చర్చకు వస్తాయని తాము భావించామని భట్టి తెలిపారు. 12 అంశాలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో చెప్పామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కృష్ణా రివర్ వాటర్‌పై వివాదాల గురించి చర్చించలేదన్నారు. అర్థాంతరంగా సభను ముగించేశారని భట్టి ఆరోపించారు.

Updated Date - 2021-10-09T00:26:04+05:30 IST